Nagarjuna: హీరో నాగార్జునకు గోవా గ్రామ పంచాయతీ నోటీసు

అక్రమ నిర్మాణం ఆరోపణలతో గోవాలోని మండ్రెమ్‌ పంచాయతీ బుధవారం తెలుగు సినీ హీరో నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.

Updated : 22 Dec 2022 09:47 IST

అక్రమ కట్టడం నేపథ్యంలో..

పణజి: అక్రమ నిర్మాణం ఆరోపణలతో గోవాలోని మండ్రెమ్‌ పంచాయతీ బుధవారం తెలుగు సినీ హీరో నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. అశ్వెవాడ గ్రామ పరిధిలో సర్వే నం.211/2బిలో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారన్న కారణంతో గోవా పంచాయతీ రాజ్‌ చట్టం 1994 కింద సర్పంచి అమిత్‌ సవంత్‌ నోటీసులు జారీ చేశారు. పనులు నిలిపి వేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని