Krishnam Raju: ‘రాధేశ్యామ్‌’ను బాహుబలితో పోల్చి చూడొద్దు!

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్. గోపికృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు కుమార్తె ప్రసీద యూవీ క్రియేషన్స్ తో కలి

Published : 12 Mar 2022 16:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన చిత్రం రాధేశ్యామ్(Radhe shyam). గోపికృష్ణ మూవీస్ పతాకంపై కృష్ణంరాజు కుమార్తె ప్రసీద, యూవీ క్రియేషన్స్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ సందర్భంగా సీనియర్‌ నటుడు కృష్ణంరాజు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ప్రభాస్ సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తారని వెల్లడించారు. అలాగే ‘రాధేశ్యామ్’ చిత్రాన్ని ‘బాహుబలి’తో పోల్చి చూడవద్దని కోరారు. తాను చేసిన ‘మనవూరి పాండవులు’లాంటి చిత్రాన్ని ప్రభాస్ చేస్తే చూడాలని ఉందని ఆకాంక్షించారు. కృష్ణంరాజు చెప్పిన మరిన్ని విశేషాలు మీకోసం..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని