Samantha: క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో సమంత టూర్‌.. ప్రకృతిని ఆస్వాదిస్తున్న నటి!

తన బిజీ లైఫ్‌కు కాస్త విరామం ఇచ్చి ప్రముఖ నటి సమంత ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.

Published : 29 Dec 2021 01:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన బిజీ లైఫ్‌కు కాస్త విరామం ఇచ్చి ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు ప్రముఖ నటి సమంత. 2021 చివరి రోజులు మధుర జ్ఞాపకంలా ఉండేందుకు తన స్నేహితులు శిల్పారెడ్డి, వాసుకితో కలిసి ఇటీవల ఆమె గోవా వెళ్లారు. అక్కడి అద్భుతమైన లొకేషన్లలో వారంతా చిన్న పిల్లల్లా ఎంజాయ్‌ చేశారు. ఎప్పుడు ఎక్కడికి వెళ్లారో, ఏం చేశారో సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. గోవా.. స్వర్గాన్ని తలపిస్తుందని సమంత పేర్కొన్నారు. ‘గోవా డైరీస్‌’ పేరిట షేర్‌ చేసిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి..

Read latest Cinema News and Telugu News




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని