పాక్‌లో ఉగ్రదాడి.. ఏడుగురు కార్మికుల మృతి

పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

Published : 10 May 2024 05:15 IST

కరాచీ: పాకిస్థాన్‌ బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు గాయపడ్డారు. వీరందరూ ఓ క్షౌరశాలలో పనిచేసేవారని, వారు నివసిస్తున్న భవనంపై ముష్కరులు కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడి వెనుక ఏ ఉగ్రముఠా హస్తం ఉందన్నది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని