Telangana: జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశాలు..

భాజపా వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదని తెరాస కార్పొరేటర్‌ కవిత చేసిన వ్యాఖ్యలపై భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చించకుండా పక్కదారి పట్టస్తున్నారంటూ పోడియం వద్దకు నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఒకింత ఉద్రిక్తత తలెత్తింది.

Published : 12 Apr 2022 11:30 IST

భాజపా వాళ్లకు వరికి గోధుమలకు తేడా తెలియదని తెరాస కార్పొరేటర్‌ కవిత చేసిన వ్యాఖ్యలపై భాజపా కార్పొరేటర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అభివృద్ధిపై చర్చించకుండా పక్కదారి పట్టస్తున్నారంటూ పోడియం వద్దకు నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఒకింత ఉద్రిక్తత తలెత్తింది.

Tags :

మరిన్ని