Jodhpur: రాజస్థాన్‌లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత

రంజాన్, పరుశురామ్ జయంతి పండుగల వేళ రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఘర్షణలు చెలరేగాయి. జలోరి గేట్ ప్రాంతంలో జెండాను ఆవిష్కరించే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. రాళ్ల దాడులు చోటుచేసుకున్నారు. పరిస్థితిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, లాఠీఛార్జ్ చేశారు.

Published : 03 May 2022 13:29 IST

రంజాన్, పరుశురామ్ జయంతి పండుగల వేళ రాజస్థాన్‌లోని జోద్‌పూర్‌లో ఘర్షణలు చెలరేగాయి. జలోరి గేట్ ప్రాంతంలో జెండాను ఆవిష్కరించే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. రాళ్ల దాడులు చోటుచేసుకున్నారు. పరిస్థితిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, లాఠీఛార్జ్ చేశారు.

Tags :

మరిన్ని