Jodhpur: రాజస్థాన్లో ఇరు వర్గాల ఘర్షణ.. ఉద్రిక్తత
రంజాన్, పరుశురామ్ జయంతి పండుగల వేళ రాజస్థాన్లోని జోద్పూర్లో ఘర్షణలు చెలరేగాయి. జలోరి గేట్ ప్రాంతంలో జెండాను ఆవిష్కరించే విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొంది. రాళ్ల దాడులు చోటుచేసుకున్నారు. పరిస్థితిని అడ్డుకునేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు, లాఠీఛార్జ్ చేశారు.
Published : 03 May 2022 13:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!