Crime: ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన కూతురు

ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లిలో చోటు చేసుకుంది.  అతని చిన్న కుమార్తె రాజేశ్వరి పళ్ళెంతో కొడుతూ మర్మాంగాలపై కాళ్ళతో తన్నింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే తరుణంలో పోచయ్య మృతి చెందాడు. 

Published : 09 May 2022 13:20 IST

ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లిలో చోటు చేసుకుంది.  అతని చిన్న కుమార్తె రాజేశ్వరి పళ్ళెంతో కొడుతూ మర్మాంగాలపై కాళ్ళతో తన్నింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే తరుణంలో పోచయ్య మృతి చెందాడు. 

Tags :

మరిన్ని