TDP: ‘మన ఇంటికి బాబు’.. టెక్నాలజీ సాయంతో ఓటర్లకు చేరువగా చంద్రబాబు, లోకేశ్‌

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం (TDP) పార్టీ ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తోంది. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఓటర్లకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు తాము అందించబోయే సంక్షేమ పథకాలు, ప్రణాళికలను వివరిస్తున్న పార్టీ.. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసింది.

Published : 08 May 2024 17:57 IST

సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం (TDP) పార్టీ ప్రచారాన్ని సరికొత్త పుంతలు తొక్కిస్తోంది. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక టెక్నాలజీ సాయంతో ఓటర్లకు మరింత చేరువ అవుతోంది. ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా ప్రజలకు తాము అందించబోయే సంక్షేమ పథకాలు, ప్రణాళికలను వివరిస్తున్న పార్టీ.. ఇప్పుడు ఓ అడుగు ముందుకు వేసింది. ఆగ్యుమెంటెడ్‌ రియాల్టీ (Agumented Reality) ద్వారా మన ఇంటికే తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu), ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) వచ్చి మాట్లాడేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యాప్‌ను తెలుగుదేశం విడుదల చేసింది. స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరూ ఈ యాప్‌ (Manaintiki Babu)ను ఉపయోగించవచ్చు.

Tags :

మరిన్ని