PM Modi: వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోదీ

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం దర్శించుకున్నారు.

Published : 08 May 2024 11:58 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం దర్శించుకున్నారు. కోడె మొక్కులు చెల్లించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. ప్రధాని ఆలయ ఆవరణలో భక్తులకు అభివాదం చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు