Chandrababu: ‘ధ్వంసమైన రాష్ట్రాన్ని’ పునర్నిర్మిస్తాం: ‘ఈనాడు’తో ముఖాముఖిలో చంద్రబాబు

ఐదేళ్ల వైకాపా పాలనా విధ్వంసంతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి కాయకల్ప చికిత్స చేస్తామని.. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఉద్ఘాటించారు.

Published : 08 May 2024 12:34 IST

ఐదేళ్ల వైకాపా పాలనా విధ్వంసంతో విలవిల్లాడుతున్న రాష్ట్రానికి కాయకల్ప చికిత్స చేస్తామని.. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకూ పరిష్కారం చూపిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) ఉద్ఘాటించారు. ‘ఈనాడు’తో ముఖాముఖిలో చంద్రబాబు మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నరకానికి నకళ్లుగా మారిన రహదారులన్నింటినీ రెండేళ్లలో పునర్నిర్మిస్తామని వాగ్దానం చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు