AP News: జగన్‌ పాలనలో ఆగిన పారిశ్రామిక కారిడార్లు

కేంద్రం నిధులిస్తామన్నా అభివృద్ధి మాకొద్దు అన్నట్లు వ్యవహరించడం ఏపీ సీఎం జగన్‌కే చెల్లింది. పారిశ్రామిక కారిడార్లు, నిమ్జ్‌ ప్రాజెక్టు పనులు ఐదేళ్లుగా ఎక్కడివక్కడ ఆగిపోవడమే దీనికి నిదర్శనం.

Published : 08 May 2024 12:40 IST

భూసేకరణ చేతగాదు. పారిశ్రామిక నడవాల అభివృద్ధి పట్టలేదు. ఉపాధి కల్పన ప్రాజెక్టులు తీసుకురావడం తెలియలేదు. పెట్టుబడులను ఆకర్షించే నైపుణ్యం అంతకన్నా లేదు. రాష్ట్రానికి ఆదాయం పెంచే ఆలోచనలు జగన్ బుర్రకు తట్టవు. కేంద్రం నిధులిస్తామన్నా అభివృద్ధి మాకొద్దు అన్నట్లు వ్యవహరించడం జగన్‌కే చెల్లింది. పారిశ్రామిక కారిడార్లు, నిమ్జ్‌ ప్రాజెక్టు పనులు ఐదేళ్లుగా ఎక్కడివక్కడ ఆగిపోవడమే దీనికి నిదర్శనం. ఇవన్నీ పూర్తయితే గతంలో పనులు ప్రారంభించిన తెలుగుదేశం సర్కార్‌కు పేరొస్తుందనే అక్కసుతో లక్షలాది మంది ఉపాధికి జగన్ గండికొట్టారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు