Nara Rohit: చంద్రబాబు అధికారంలోకి వస్తేనే మీ భూములకు గ్యారంటీ..!: నారా రోహిత్‌

జగన్‌ ఐదేళ్ల పాలనలో ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రముఖ సినీనటుడు నారా రోహిత్‌ (Nara Rohit) అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు.

Published : 08 May 2024 16:34 IST

జగన్‌ ఐదేళ్ల పాలనలో ఏపీలో ప్రజలు ఇబ్బందులు పడ్డారని ప్రముఖ సినీనటుడు నారా రోహిత్‌ (Nara Rohit) అన్నారు. రాష్ట్రంలో సుపరిపాలన కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో పర్యటించారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి కృష్ణారెడ్డికి మద్దతుగా నారా రోహిత్‌ ఓట్లు అభ్యర్థించారు. 

Tags :

మరిన్ని