Chandrababu Naidu: కుప్పంలో చంద్రబాబు .. భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా పార్టీ నేతలు, కార్యక్ర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాన్వాయ్‌తో ఆయన్ను అనుసరించారు. వచ్చే వారం రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.

Published : 14 May 2022 15:02 IST

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో పర్యటిస్తున్న సందర్భంగా పార్టీ నేతలు, కార్యక్ర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాన్వాయ్‌తో ఆయన్ను అనుసరించారు. వచ్చే వారం రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు.

Tags :

మరిన్ని