Hyderabad: బిర్యానీలో బల్లి .. నిర్వాహకుడిపై కేసు!
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఓ హోటల్ లోని బిర్యానీలో బల్లి కనిపించడం కలకలం రేపింది.రామ్నగర్ డివిజన్ కార్పొరేట్ రవిచారి బిర్యారీ పార్శిల్ తెచ్చుకొని తింటుండగా మధ్యలో బల్లి కనిపించింది. అధికారులకు ఫిర్యాదు చేయగా.. జీహెచ్ఎంసీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు.
Published : 27 May 2022 18:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు