Telangana news: కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు కాకపోవడంపై ప్రజల అసంతృప్తి

తెలంగాణలో ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పటికీ.. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు కాకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారని తెరాస సర్వేల్లో తేలింది. రెండు పడకల ఇళ్లపై అసంతృప్తి కనిపిస్తోందని ప్రశాంత్ కిషోర్ బృందం నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తెరాస విజయం తథ్యమని రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని సర్వేలు నివేదించాయి.

Published : 23 Jun 2022 09:54 IST

తెలంగాణలో ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పటికీ.. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు కాకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారని తెరాస సర్వేల్లో తేలింది. రెండు పడకల ఇళ్లపై అసంతృప్తి కనిపిస్తోందని ప్రశాంత్ కిషోర్ బృందం నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తెరాస విజయం తథ్యమని రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని సర్వేలు నివేదించాయి.

Tags :

మరిన్ని