Telangana news: కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు కాకపోవడంపై ప్రజల అసంతృప్తి
తెలంగాణలో ప్రభుత్వ పథకాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నప్పటికీ.. కొత్త రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు కాకపోవడం వల్ల నిరాశ చెందుతున్నారని తెరాస సర్వేల్లో తేలింది. రెండు పడకల ఇళ్లపై అసంతృప్తి కనిపిస్తోందని ప్రశాంత్ కిషోర్ బృందం నివేదికల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా తెరాస విజయం తథ్యమని రెండో స్థానంలో కాంగ్రెస్ నిలుస్తుందని సర్వేలు నివేదించాయి.
Published : 23 Jun 2022 09:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్