Delhi: దిల్లీలోని 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం
దిల్లీ శాస్త్రినగర్ ప్రాంతంలోని 4 అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా దంపతులు మృతి చెందారు. షాదారా వద్ద ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఉదయం 5.20 గంటలకు తమకు ఫోన్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు వివరించారు.
Published : 14 Mar 2024 13:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్