Delhi: దిల్లీలోని 4 అంతస్తుల భవనంలో అగ్నిప్రమాదం

దిల్లీ శాస్త్రినగర్ ప్రాంతంలోని 4 అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా దంపతులు మృతి చెందారు. షాదారా వద్ద ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఉదయం 5.20 గంటలకు తమకు ఫోన్ వచ్చినట్లు  పోలీసులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు వివరించారు. 

Published : 14 Mar 2024 13:18 IST

దిల్లీ శాస్త్రినగర్ ప్రాంతంలోని 4 అంతస్తుల భవనంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా దంపతులు మృతి చెందారు. షాదారా వద్ద ఒక భవనంలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఉదయం 5.20 గంటలకు తమకు ఫోన్ వచ్చినట్లు  పోలీసులు తెలిపారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చినట్లు వివరించారు. 

Tags :

మరిన్ని