Buddha statues: సందర్శకులను ఆకట్టుకుంటోన్న 400 బుద్ధ విగ్రహాలు
చైనాలో అతి పురాతనమైన బుద్ధవిగ్రహాల మ్యూజియం సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుమారు 2వేల ఏళ్ల నాటి 400 బుద్ధ విగ్రహాలు ఆ మ్యూజియంలో కొలువుదీరగా వాటి వెనుక కథ ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఫలితంగా ఆ ప్రతిమలను చూసేందుకు దేశ విదేశీ సందర్శకులు చైనాకు భారీగా తరలివెళ్తున్నారు.
Published : 02 Feb 2024 23:18 IST
Tags :