Medak: ప్రభుత్వాస్పత్రికి తాళం.. వరండాలోనే గర్భిణి ప్రసవం..!
అర్ధరాత్రి పురిటి నొప్పులతో ప్రభుత్వాస్పత్రికి వస్తే.. తాళం వేసి ఉండటంతో వరండాలోనే మహిళ ప్రసవించింది. కారు చీకట్లో కటిక నేలపై ప్రసవ వేదన పడుతూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తిలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి గ్రామానికి చెందిన తాటి సృజన పురిటి నొప్పులతో ఆదివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆస్పత్రికి వచ్చింది. డ్యూటీలో ఉండాల్సిన వైద్య సిబ్బంది అందుబాటులో లేరు. పైగా ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో ప్రసవ వేదన పడుతూ వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
Updated : 12 Mar 2024 15:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
-
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
-
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
-
ప్రజ్వల్.. లొంగిపో : కుమారస్వామి హితవు
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
-
అన్నవరం రైల్వే స్టేషన్ లిఫ్ట్లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు