భారాస నేతల వాగ్వాదం.. వేదికపైనే తిట్టుకున్న మాగంటి గోపీనాథ్‌, రావుల శ్రీధర్‌ రెడ్డి

తెలంగాణ భవన్ సాక్షిగా భారాస నేతలు మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి పరస్పరం దూషించుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి తలసాని మాట్లాడిన తర్వాత.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి వేదికపైనే తిట్టుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకొని ఇరువురికీ సర్దిచెప్పారు.

Updated : 26 Mar 2024 20:29 IST

తెలంగాణ భవన్ సాక్షిగా భారాస నేతలు మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి పరస్పరం దూషించుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి తలసాని మాట్లాడిన తర్వాత.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి వేదికపైనే తిట్టుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకొని ఇరువురికీ సర్దిచెప్పారు.

Tags :

మరిన్ని