భారాస నేతల వాగ్వాదం.. వేదికపైనే తిట్టుకున్న మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి
తెలంగాణ భవన్ సాక్షిగా భారాస నేతలు మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి పరస్పరం దూషించుకున్నారు. సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మాజీ మంత్రి తలసాని మాట్లాడిన తర్వాత.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, రావుల శ్రీధర్ రెడ్డి వేదికపైనే తిట్టుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకొని ఇరువురికీ సర్దిచెప్పారు.
Updated : 26 Mar 2024 20:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం