Australia: పిల్లల హత్య కేసులో 20 ఏళ్లు జైల్లో నిర్దోషి

నలుగురు కన్నబిడ్డలు మృతిచెందిన కేసులో ఓ తల్లి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. వారిని ఆమే చంపేసిందంటూ వచ్చిన ఆరోపణలను భరించింది. ‘వరస్ట్ సీరియల్ కిల్లర్’ అనే నిందను మోసింది. ఇన్నేళ్ల అవమానాల తర్వాత గురువారం ఆమె నిర్దోషిగా తేలింది. ఆమెపై ఉన్న అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Published : 15 Dec 2023 15:03 IST

నలుగురు కన్నబిడ్డలు మృతిచెందిన కేసులో ఓ తల్లి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. వారిని ఆమే చంపేసిందంటూ వచ్చిన ఆరోపణలను భరించింది. ‘వరస్ట్ సీరియల్ కిల్లర్’ అనే నిందను మోసింది. ఇన్నేళ్ల అవమానాల తర్వాత గురువారం ఆమె నిర్దోషిగా తేలింది. ఆమెపై ఉన్న అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Tags :

మరిన్ని