Australia: పిల్లల హత్య కేసులో 20 ఏళ్లు జైల్లో నిర్దోషి
నలుగురు కన్నబిడ్డలు మృతిచెందిన కేసులో ఓ తల్లి 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించింది. వారిని ఆమే చంపేసిందంటూ వచ్చిన ఆరోపణలను భరించింది. ‘వరస్ట్ సీరియల్ కిల్లర్’ అనే నిందను మోసింది. ఇన్నేళ్ల అవమానాల తర్వాత గురువారం ఆమె నిర్దోషిగా తేలింది. ఆమెపై ఉన్న అభియోగాలను న్యాయస్థానం కొట్టివేసింది. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
Published : 15 Dec 2023 15:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
అవినీతిపరులకు భాజపా కేరాఫ్గా మారింది: కేటీఆర్
-
స్టాయినిస్ అర్ధశతకం.. ముంబయిపై లఖ్నవూ విజయం
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు