USA: సాంకేతిక లోపంతో బ్రిడ్జిని ఢీకొన్న ఓడ.. వివరాలు వెల్లడించిన బైడెన్
అమెరికాలోని బాల్టిమోర్లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను ఢీకొన్న నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ప్రమాదం జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నౌకపై నియంత్రణ కోల్పోయామని సిబ్బంది మేరీలాండ్ రవాణాశాఖను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై బైడెన్ ప్రశంసలు కురిపించారు. మరోవైపు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
Published : 27 Mar 2024 21:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
నక్కపల్లి వద్ద ఘోర ప్రమాదం: ముగ్గురి మృతి
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు