USA: సాంకేతిక లోపంతో బ్రిడ్జిని ఢీకొన్న ఓడ.. వివరాలు వెల్లడించిన బైడెన్‌

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను ఢీకొన్న నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ప్రమాదం జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నౌకపై నియంత్రణ కోల్పోయామని సిబ్బంది మేరీలాండ్ రవాణాశాఖను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై బైడెన్  ప్రశంసలు కురిపించారు. మరోవైపు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Published : 27 Mar 2024 21:51 IST

అమెరికాలోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను ఢీకొన్న నౌకలో సాంకేతిక లోపం తలెత్తడంతోనే ప్రమాదం జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. నౌకపై నియంత్రణ కోల్పోయామని సిబ్బంది మేరీలాండ్ రవాణాశాఖను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. నౌకలో ఉన్న భారత సిబ్బందిపై బైడెన్  ప్రశంసలు కురిపించారు. మరోవైపు ప్రమాదంలో గల్లంతైన ఆరుగురు మరణించి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.

Tags :

మరిన్ని