Brahmastra: హైదరాబాద్‌లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్‌ మీట్

రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్‌, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

Published : 02 Sep 2022 21:33 IST

రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్, అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో సెప్టెంబర్‌ 9న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్‌, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 

Tags :

మరిన్ని