Brahmastra: హైదరాబాద్లో ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్
రణ్బీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఇందులోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్ర మొదటి భాగం: శివ’ పేరుతో సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ శుక్రవారం హైదరాబాద్లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జూ. ఎన్టీఆర్, రాజమౌళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Published : 02 Sep 2022 21:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల