Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా, యాంకర్‌ శ్రీముఖి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Updated : 13 Jul 2023 13:54 IST

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు. తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా, యాంకర్‌ శ్రీముఖి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు