Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) ఈరోజు ఉదయం కుటుంబ సమేతంగా స్వామివారి తోమాల సేవలో పాల్గొన్నారు. తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఏపీ పర్యాటక మంత్రి ఆర్కే రోజా, యాంకర్ శ్రీముఖి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
Updated : 13 Jul 2023 13:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్