ఉత్తర గాజాలో చిన్నారులు ఆకలితో చనిపోతున్నారు!: డబ్ల్యూహెచ్వో డైరెక్టర్
ఉత్తర గాజాలో పిల్లలు ఆకలితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. 2023 అక్టోబరు తర్వాత ఉత్తర గాజాలోని అల్ -అవ్దా, కమల్ అద్వాన్ ఆస్పత్రులను సందర్శించిన WHO సిబ్బంది.. అక్కడి వివరాలను టెడ్రోస్ అధనామ్కు నివేదించింది. దీంతో ఆయన అక్కడి వివరాలను పేర్కొంటూ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు.
Published : 05 Mar 2024 22:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు