AP news: మోసపూరిత మాటలతో పేదల ఆశలను కూల్చేసిన సీఎం జగన్
సొంతిల్లు పేదోడి కల. ఆ కలనూ స్వార్థరాజకీయం కోసం వాడుకున్న జగన్.. పేదలకు ఇళ్లు కట్టించడమే లక్ష్యం అంటూ ఎన్నో మాటలు మాట్లాడారు. అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 25లక్షల ఇళ్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. ఆయన చెప్పినట్లు 25లక్షల ఇళ్ల నిర్మాణం జరిగిందా?.. వైకాపా పాలనలో ఒక్క పేదవాడికైనా ఇల్లు అందిందా? అంటే లేదనే చెప్పాలి. ఐదేళ్లూ దోచుకోవడం.. దాచుకోవడంపై దృషి సారించిన సీఎం జగన్ ఏనాడు పేదల్ని పట్టించుకున్న పాపాన పోలేదు.
Published : 06 May 2024 10:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
ఉదయం 11 గంటలకు తెలంగాణ ఈఏపీ సెట్ ఫలితాలు..
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM