Prakasam: ఆదుకుంటామని.. అగాధంలోకి నెట్టి.. మళ్లీ వస్తున్నారా?

‘ఆదుకోవాలని గ్రానైట్‌ యజమానుల వేడుకోలు, మద్దతు ధర కల్పించాలని రైతుల విన్నపాలు, ఇలా ఏ సమస్య చెప్పినా ఏముందన్నా వచ్చేది మన ప్రభుత్వమే’ అంటూ ఆరేళ్ల క్రితం తన పాదయాత్రలో జగన్‌ (Jagan) గొప్పగా చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని, కొత్తపట్నం వద్ద హార్బర్‌ నిర్మిస్తామంటూ హామీల వర్షం కురిపించి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చాక వాగ్దానాలు నెరవేర్చక తనను నమ్మిన ప్రజలను అగాధంలోకి నెట్టేశారు. మళ్లీ ఎన్నికలు రాగానే బస్సు యాత్ర చేపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లాకు వస్తున్న జగన్‌ వీటిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?

Published : 07 Apr 2024 09:54 IST

‘ఆదుకోవాలని గ్రానైట్‌ యజమానుల వేడుకోలు, మద్దతు ధర కల్పించాలని రైతుల విన్నపాలు, ఇలా ఏ సమస్య చెప్పినా ఏముందన్నా వచ్చేది మన ప్రభుత్వమే’ అంటూ ఆరేళ్ల క్రితం తన పాదయాత్రలో జగన్‌ (Jagan) గొప్పగా చెప్పారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేస్తామని, కొత్తపట్నం వద్ద హార్బర్‌ నిర్మిస్తామంటూ హామీల వర్షం కురిపించి ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చాక వాగ్దానాలు నెరవేర్చక తనను నమ్మిన ప్రజలను అగాధంలోకి నెట్టేశారు. మళ్లీ ఎన్నికలు రాగానే బస్సు యాత్ర చేపడుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లాకు వస్తున్న జగన్‌ వీటిపై ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు