Crime news: వైఎస్ఆర్ జిల్లాలో డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు
వైఎస్ఆర్ జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల కిందట కళాశాల నుంచి అదృశ్యమైన యువతి.. ఆదివారం ఉదయం సిద్ధవటం వద్ద పెన్నా నదిలో శవమై తేలింది. బద్వేల్ మండలానికి చెందిన గురు మహేశ్వర్ రెడ్డి అనే యువకుడితో పాటు మరికొందరు కలిసి.. అనూషను చంపేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
Updated : 31 May 2023 16:09 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్