Crime news: వైఎస్‌ఆర్‌ జిల్లాలో డిగ్రీ విద్యార్థిని మృతిపై అనుమానాలు

వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల కిందట కళాశాల నుంచి అదృశ్యమైన యువతి.. ఆదివారం ఉదయం సిద్ధవటం వద్ద పెన్నా నదిలో శవమై తేలింది. బద్వేల్ మండలానికి చెందిన గురు మహేశ్వర్ రెడ్డి అనే యువకుడితో పాటు మరికొందరు కలిసి.. అనూషను చంపేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Updated : 31 May 2023 16:09 IST

వైఎస్‌ఆర్‌ జిల్లా బి.కోడూరు మండలం మరాటిపల్లికి చెందిన డిగ్రీ విద్యార్థిని అనూష మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల కిందట కళాశాల నుంచి అదృశ్యమైన యువతి.. ఆదివారం ఉదయం సిద్ధవటం వద్ద పెన్నా నదిలో శవమై తేలింది. బద్వేల్ మండలానికి చెందిన గురు మహేశ్వర్ రెడ్డి అనే యువకుడితో పాటు మరికొందరు కలిసి.. అనూషను చంపేసి ఉంటారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

Tags :

మరిన్ని