TS News: పేదలపై భారం పడకుండా ఆదాయ వనరులు పెంచాలి: మంత్రివర్గ ఉపసంఘం
పేదలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ వనరుల ద్వారా తెలంగాణ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. ‘రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం - వనరుల నిర్వహణ’ అనే అంశంపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోకుండా చూడాలని సమావేశంలో భట్టి సూచించారు.
Updated : 16 Mar 2024 10:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!