TS News: పేదలపై భారం పడకుండా ఆదాయ వనరులు పెంచాలి: మంత్రివర్గ ఉపసంఘం

పేదలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ వనరుల ద్వారా తెలంగాణ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. ‘రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం - వనరుల నిర్వహణ’ అనే అంశంపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోకుండా చూడాలని సమావేశంలో భట్టి సూచించారు.

Updated : 16 Mar 2024 10:02 IST

పేదలపై భారం పడకుండా ప్రత్యామ్నాయ వనరుల ద్వారా తెలంగాణ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది. ‘రాష్ట్ర ఆదాయం పెంచుకోవడం - వనరుల నిర్వహణ’ అనే అంశంపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోకుండా చూడాలని సమావేశంలో భట్టి సూచించారు.

Tags :

మరిన్ని