Bhatti: భారాస ఖాళీ అవుతోందనే భయంతోనే.. కేసీఆర్‌ బయటికొచ్చారు: భట్టి విక్రమార్క

భారాస ఖాళీ అవుతోందనే భయంతో ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ బయటికి వస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మూడు నెలల క్రితం వచ్చిన ప్రభుత్వం కరవుకు ఎలా కారణమవుతుందో చెప్పాలని ఆయన నిలదీశారు. నాడు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలే నీటి కష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. 

Published : 05 Apr 2024 14:22 IST

భారాస ఖాళీ అవుతోందనే భయంతో ప్రజల దృష్టి మరల్చేందుకే కేసీఆర్‌ బయటికి వస్తున్నారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మూడు నెలల క్రితం వచ్చిన ప్రభుత్వం కరవుకు ఎలా కారణమవుతుందో చెప్పాలని ఆయన నిలదీశారు. నాడు కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలే నీటి కష్టాలకు కారణమయ్యాయని ఆరోపించారు. 

Tags :

మరిన్ని