Drone: బీబీనగర్‌ ఎయిమ్స్‌లో అందుబాటులోకి రానున్న డ్రోన్‌ సేవలు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలు (Drone Services) అందుబాటులోకి రానున్నాయి. రోగుల నుంచి సేకరించిన నమూనాలను నిమిషాల్లోనే ల్యాబ్‌కు పంపించేందుకు ఎయిమ్స్ ఏర్పాట్లు చేస్తుంది. అందుకు ఈ డ్రోన్ సేవలను తొలుత క్షయ రోగులకు అందించనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోందన్న ఎయిమ్స్ వర్గాలు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో త్వరలో సేవలను ప్రారంభిస్తామని తెలిపాయి. 

Published : 05 Jan 2024 15:44 IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలు (Drone Services) అందుబాటులోకి రానున్నాయి. రోగుల నుంచి సేకరించిన నమూనాలను నిమిషాల్లోనే ల్యాబ్‌కు పంపించేందుకు ఎయిమ్స్ ఏర్పాట్లు చేస్తుంది. అందుకు ఈ డ్రోన్ సేవలను తొలుత క్షయ రోగులకు అందించనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోందన్న ఎయిమ్స్ వర్గాలు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో త్వరలో సేవలను ప్రారంభిస్తామని తెలిపాయి. 

Tags :

మరిన్ని