Drone: బీబీనగర్ ఎయిమ్స్లో అందుబాటులోకి రానున్న డ్రోన్ సేవలు
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిలో డ్రోన్ సేవలు (Drone Services) అందుబాటులోకి రానున్నాయి. రోగుల నుంచి సేకరించిన నమూనాలను నిమిషాల్లోనే ల్యాబ్కు పంపించేందుకు ఎయిమ్స్ ఏర్పాట్లు చేస్తుంది. అందుకు ఈ డ్రోన్ సేవలను తొలుత క్షయ రోగులకు అందించనున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోందన్న ఎయిమ్స్ వర్గాలు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో త్వరలో సేవలను ప్రారంభిస్తామని తెలిపాయి.
Published : 05 Jan 2024 15:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్