Gautam Gambhir: సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతమ్‌ గంభీర్‌

వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచకప్‌ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో వరల్డ్ కప్‌ను భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో సతీసమేతంగా ఆయన పాల్గొన్నారు. గంభీర్‌కు ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. 

Published : 28 Sep 2023 11:09 IST

వచ్చే నెలలో ప్రారంభం కానున్న క్రికెట్ ప్రపంచకప్‌ టోర్నీలో విజయం సాధించేందుకు భారత్‌కు మంచి అవకాశాలు ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల ప్రార్థనలతో వరల్డ్ కప్‌ను భారత్‌ కచ్చితంగా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో సతీసమేతంగా ఆయన పాల్గొన్నారు. గంభీర్‌కు ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. 

Tags :

మరిన్ని