Tirupati: తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర.. సాగనుందిలా..!
తిరుపతి (Tirupati)లో తాతయ్యగుంట గంగమ్మ జాతర (Gangamma Jatara) ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి జాతర కావడంతో.. మరింత వైభవంగా నిర్వహించేలా గంగమ్మ ఆలయ బోర్డు, తితిదే సంయుక్తంగా ఏర్పాట్లు చేశాయి. పాలెగాళ్ల అరాచకలను అంతం చేసేందుకు ఉద్భవించిన గంగమ్మకు.. రోజుకో వేషధారణలో భక్తులు మొక్కులు తీర్చుకోనున్నారు.
Updated : 10 May 2023 12:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?