Yadadri: యాదాద్రి పుణ్యక్షేత్రానికి పోటెత్తిన భక్తులు

కార్తిక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తిక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది.

Published : 20 Nov 2022 12:47 IST

కార్తిక మాసం చివరి వారం కావడంతో యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కూడా కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం, కార్తిక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపించింది.

Tags :

మరిన్ని