Annavaram: అన్నవరం దేవస్థానంలో పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. క్యూ లైన్లు, వ్రత మండపాల్లో బారులు తీరిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్రత, ప్రత్యేక దర్శన టికెట్లు, దర్శనాలను అధికారులు నిలుపుదల చేశారు. భక్తులను నిలువరించలేక పశ్చిమ రాజగోపురం ద్వారాలు మూసివేశారు.

Published : 20 Nov 2022 11:28 IST

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. క్యూ లైన్లు, వ్రత మండపాల్లో బారులు తీరిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్రత, ప్రత్యేక దర్శన టికెట్లు, దర్శనాలను అధికారులు నిలుపుదల చేశారు. భక్తులను నిలువరించలేక పశ్చిమ రాజగోపురం ద్వారాలు మూసివేశారు.

Tags :

మరిన్ని