Crime news: కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసిన భర్త

కర్ణాటకలో దారుణం చోటు చేసుకొంది. ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్య గొంతును కోశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్యా, భర్తల మధ్య వివాదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

Published : 14 Aug 2022 16:29 IST

కర్ణాటకలో దారుణం చోటు చేసుకొంది. ఓ ఫ్యామిలీ కోర్టు ఆవరణలో అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి తన భార్య గొంతును కోశాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. భార్యా, భర్తల మధ్య వివాదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు