Telangana News: రానున్న ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది భాజపా ప్రభుత్వమే : ఖుష్బూ

ప్రధాని మోదీని చూసి తెరాస అధినేత కేసీఆర్ భయపడుతున్నారని భాజపా నేత ఖుష్బు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

Published : 02 Jul 2022 14:22 IST

ప్రధాని మోదీని చూసి తెరాస అధినేత కేసీఆర్ భయపడుతున్నారని భాజపా నేత ఖుష్బు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.

Tags :

మరిన్ని