Jhulan Goswami: ‘ఛాక్డా ఎక్స్‌ప్రెస్‌’ జులన్‌ ఆఖరి మ్యాచ్‌.. హైలైట్స్‌!

భారత స్టార్‌ పేసర్‌ ‘ఛాక్డా ఎక్స్‌ప్రెస్‌’ జులన్‌ గోస్వామి భావోద్వేగాల నడుమ క్రికెట్‌కు టాటా చెప్పింది. వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ జట్టు.. జులన్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ బృందం 16 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Published : 25 Sep 2022 15:40 IST

భారత స్టార్‌ పేసర్‌ ‘ఛాక్డా ఎక్స్‌ప్రెస్‌’ జులన్‌ గోస్వామి భావోద్వేగాల నడుమ క్రికెట్‌కు టాటా చెప్పింది. వన్డే సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌ జట్టు.. జులన్‌కు ఘనంగా వీడ్కోలు పలికింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మూడో వన్డేలో హర్మన్‌ప్రీత్‌ బృందం 16 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించి సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Tags :

మరిన్ని