జమిలి ఎన్నికలపై నివేదిక సమర్పించిన మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ
జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ గురువారం తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది. మొత్తం 18,626 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి భవన్కు వెళ్లి ముర్ముకు అందించినట్టు ఒక ప్రకటనలో కమిటీ తెలిపింది.
Updated : 14 Mar 2024 16:18 IST
Tags :