మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం!

భారత్‌కు వ్యతిరేకంగా ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో మాల్దీవులు పర్యాటకం, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ పీఠాలు కదులుతున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అక్కడి నేతలు సిద్ధమవుతున్నారు.

Updated : 11 Jan 2024 15:05 IST

భారత్‌కు వ్యతిరేకంగా ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో మాల్దీవులు పర్యాటకం, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ పీఠాలు కదులుతున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అక్కడి నేతలు సిద్ధమవుతున్నారు.

Tags :

మరిన్ని