మాల్దీవుల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం!
భారత్కు వ్యతిరేకంగా ముగ్గురు మంత్రులు ప్రదర్శించిన నోటి దురుసుతో మాల్దీవులు పర్యాటకం, రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఆ దేశ పీఠాలు కదులుతున్నాయి. మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు అక్కడి నేతలు సిద్ధమవుతున్నారు.
Updated : 11 Jan 2024 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?