Chiranjeevi: రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే సినిమా విలువ తెలుసుకున్నా: చిరంజీవి
గోవా వేదికగా జరిగిన ‘ఇఫీ - 2022’ ముగింపు వేడుకల్లో.. మెగాస్టార్ చిరంజీవి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవని... ఇందులో ఇది ఒకటని చిరు ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే సినిమా విలువేంటో తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. ఏ రంగంలోనైనా అవినీతి ఉండొచ్చు.. కానీ సినీ పరిశ్రమలో లేదని ఆయన స్పష్టం చేశారు.
Published : 28 Nov 2022 19:25 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్