Chiranjeevi: రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే సినిమా విలువ తెలుసుకున్నా: చిరంజీవి

గోవా వేదికగా జరిగిన ‘ఇఫీ - 2022’ ముగింపు వేడుకల్లో.. మెగాస్టార్‌ చిరంజీవి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవని...  ఇందులో ఇది ఒకటని చిరు ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే సినిమా విలువేంటో తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. ఏ రంగంలోనైనా అవినీతి ఉండొచ్చు.. కానీ సినీ పరిశ్రమలో లేదని ఆయన స్పష్టం చేశారు.

Published : 28 Nov 2022 19:25 IST

గోవా వేదికగా జరిగిన ‘ఇఫీ - 2022’ ముగింపు వేడుకల్లో.. మెగాస్టార్‌ చిరంజీవి ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకున్నారు. కొన్ని పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవని...  ఇందులో ఇది ఒకటని చిరు ఈ సందర్భంగా తెలిపారు. రాజకీయాల్లోకి వెళ్లడం వల్లే సినిమా విలువేంటో తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. ఏ రంగంలోనైనా అవినీతి ఉండొచ్చు.. కానీ సినీ పరిశ్రమలో లేదని ఆయన స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని