Minister Roja: కుట్రపూరితంగా హైదరాబాద్‌ను తెలంగాణకు ఇచ్చారు: రోజా

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ ఎంట్రీపై మంత్రి రోజా స్పందించారు. కొత్తగా రాష్ట్రం కోరుకునే వారే రాజధాని కట్టుకోవాలని.. కానీ, కుట్రపూరితంగా కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ను తెలంగాణకు కేటాయించిందన్నారు. నష్టపోయిన ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఈ మేరకు కేసీఆర్‌ పార్టీలో చేరే ఏపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని వెల్లడించారు. కాగా, మంగళవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Published : 03 Jan 2023 15:15 IST

ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్‌ఎస్‌ ఎంట్రీపై మంత్రి రోజా స్పందించారు. కొత్తగా రాష్ట్రం కోరుకునే వారే రాజధాని కట్టుకోవాలని.. కానీ, కుట్రపూరితంగా కాంగ్రెస్‌ పార్టీ హైదరాబాద్‌ను తెలంగాణకు కేటాయించిందన్నారు. నష్టపోయిన ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఈ మేరకు కేసీఆర్‌ పార్టీలో చేరే ఏపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని వెల్లడించారు. కాగా, మంగళవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

Tags :

మరిన్ని