Minister Roja: కుట్రపూరితంగా హైదరాబాద్ను తెలంగాణకు ఇచ్చారు: రోజా
ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ ఎంట్రీపై మంత్రి రోజా స్పందించారు. కొత్తగా రాష్ట్రం కోరుకునే వారే రాజధాని కట్టుకోవాలని.. కానీ, కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ను తెలంగాణకు కేటాయించిందన్నారు. నష్టపోయిన ఏపీకి విభజన చట్టం ప్రకారం రావాల్సినవి ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. ఈ మేరకు కేసీఆర్ పార్టీలో చేరే ఏపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని వెల్లడించారు. కాగా, మంగళవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
Published : 03 Jan 2023 15:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్