KTR: ప్లీనరీ ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్
తెరాస ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధిష్ఠానం ప్లీనరీ సమావేశాలను నిర్వహించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రెస్మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
Published : 18 Apr 2022 15:26 IST
Tags :