Amalapuram: నా ఇంటికి నిప్పు పెట్టడం దారుణం.. బాత్‌రూమ్‌లో దాక్కున్నాం : ఎమ్మెల్యే సతీష్‌

అమలాపురం హింసాత్మక ఘటనల్లో తన ఇంటికి నిప్పు పెట్టడం దారుణమైన చర్యగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అభిప్రాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపామని అన్నారు. తామే ఈ ఘటనలకు పాల్పడ్డామన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. భయంతో బాత్‌రూమ్‌లో దాక్కున్నామన్నారు.

Published : 26 May 2022 22:00 IST

అమలాపురం హింసాత్మక ఘటనల్లో తన ఇంటికి నిప్పు పెట్టడం దారుణమైన చర్యగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అభిప్రాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపామని అన్నారు. తామే ఈ ఘటనలకు పాల్పడ్డామన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. భయంతో బాత్‌రూమ్‌లో దాక్కున్నామన్నారు.

Tags :

మరిన్ని