Amalapuram: నా ఇంటికి నిప్పు పెట్టడం దారుణం.. బాత్రూమ్లో దాక్కున్నాం : ఎమ్మెల్యే సతీష్
అమలాపురం హింసాత్మక ఘటనల్లో తన ఇంటికి నిప్పు పెట్టడం దారుణమైన చర్యగా ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ అభిప్రాయపడ్డారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపామని అన్నారు. తామే ఈ ఘటనలకు పాల్పడ్డామన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. భయంతో బాత్రూమ్లో దాక్కున్నామన్నారు.
Published : 26 May 2022 22:00 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్