Mrigasira Karthi: మృగశిర కార్తె.. చేపల మార్కెట్లు కిటకిట
‘మృగశిర కార్తె’ అనగానే గుర్తొచ్చేది చేపలు..! కార్తె ప్రారంభమైన రోజున చేపలు తినటం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకోసమే రాష్ట్రవ్యాప్తంగా చేపల మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. చేపల వేటతో చెరువుల వద్ద కోలాహలం నెలకొనగా.. కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడుతున్నాయి. కొనుగోళ్లు ఎక్కువగా ఉండటంతో చేపల ధరలు సైతం భారీగా పెరిగాయి.
Published : 08 Jun 2023 14:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్