Nimmala: పేదలకిచ్చిన భూముల్లో నడుంలోతు నీళ్లు.. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే నిమ్మల

ఇళ్లు లేని నిరుపేదలను సెంటు పట్టాల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాలు ఎందుకూ పనికిరావంటూ నడుము లోతున్న నీళ్లలోకి ఆయన స్వయంగా దిగి చూపించారు. పాలకొల్లుకు చెందిన పేదలు, మహిళలకు పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 02 Nov 2023 13:52 IST

ఇళ్లు లేని నిరుపేదలను సెంటు పట్టాల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలాలు ఎందుకూ పనికిరావంటూ నడుము లోతున్న నీళ్లలోకి ఆయన స్వయంగా దిగి చూపించారు. పాలకొల్లుకు చెందిన పేదలు, మహిళలకు పట్టణం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని