Apsrtc: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికుల ఆవేదన
ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. మూడు నెలలు తిరగకుండానే రెండోసారి పెంచితే.. ఎలా బతకాలని నిలదీస్తున్నారు. సామాన్యుడికి ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తుంటే ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు. ఛార్జీలు తగ్గించేలా ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Published : 01 Jul 2022 14:02 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు