Apsrtc: ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికుల ఆవేదన

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. మూడు నెలలు తిరగకుండానే రెండోసారి పెంచితే.. ఎలా బతకాలని నిలదీస్తున్నారు. సామాన్యుడికి ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తుంటే ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు. ఛార్జీలు తగ్గించేలా ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Published : 01 Jul 2022 14:02 IST

ఆర్టీసీ ఛార్జీల పెంపుపై ప్రయాణికులు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. మూడు నెలలు తిరగకుండానే రెండోసారి పెంచితే.. ఎలా బతకాలని నిలదీస్తున్నారు. సామాన్యుడికి ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తుంటే ఆ బాధను ఎవరితో చెప్పుకోవాలని వాపోతున్నారు. ఛార్జీలు తగ్గించేలా ప్రభుత్వం సత్వరమే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Tags :

మరిన్ని