Vikarabad: వికారాబాద్ ఎమ్మెల్యేపై జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

వికారాబాద్‌ జిల్లాలో తెరాస నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యేపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తన కారుపై దాడి చేయించి.. తన వర్గంతో అడ్డుకున్నాడని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఉద్యమ కారులకు నామినేటేడ్ పదవులు ఇవ్వకుండా రియల్‌ ఎస్టేట్ వ్యాపారులకు, డాక్టర్లకు పదవులు కట్టబెడుతున్నారని విమరర్శించారు.

Published : 13 Jul 2022 20:21 IST

Vikarabad: వికారాబాద్ ఎమ్మెల్యేపై జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు

వికారాబాద్‌ జిల్లాలో తెరాస నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా పార్టీ అధ్యక్షుడు, వికారాబాద్ ఎమ్మెల్యేపై జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే తన కారుపై దాడి చేయించి.. తన వర్గంతో అడ్డుకున్నాడని ఆరోపించారు. తన నియోజకవర్గంలో ఉద్యమ సమయంలో పార్టీ కోసం పనిచేసిన ఉద్యమ కారులకు నామినేటేడ్ పదవులు ఇవ్వకుండా రియల్‌ ఎస్టేట్ వ్యాపారులకు, డాక్టర్లకు పదవులు కట్టబెడుతున్నారని విమరర్శించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు