AP News: ఐదేళ్ల పాలనలో.. ఆంధ్రావనిని భ్రష్టు పట్టించిన జగన్
గాల్లో మేడలు కట్టాలన్నా.. మేడలు కూల్చాలన్నా.. జగన్కి తెలిసినట్టు మరేవ్వరికీ తెలియదు కావొచ్చు. అందుకేనేమో రాష్ట్రంలో పట్టణాలను నిర్లక్ష్యం చేశారు. ముఖ్యంగా స్మార్ట్ సిటీల పథకాన్ని నీరు గార్చారు. అసలే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తీర్చిదిద్దుకుంటే అద్భుతమైన నగరాలను సృష్టించవచ్చు. కానీ, కేంద్రం సాయాన్ని కాలదన్ని వచ్చిన అవకాశాలు విడిచి పెట్టి మెుండి వైఖరితో రాష్ట్రాన్ని నాశనం చేశారు. గత ప్రభుత్వం ప్రారంభించిన పనులన్న ఒకే ఒక అక్కసుతో ప్రాజెక్టులన్నింటిని గాలికొదిలేశారు.
Published : 06 May 2024 11:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో మంటలు.. బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
15 శాతం స్థానికేతర కోటా యథాతథం
-
ట్రంప్నకు జాతీయ రైఫిల్ అసోసియేషన్ మద్దతు..!
-
బుక్ చేస్తే 24 గంటల్లో నీటి ట్యాంకర్
-
ఇంటి దొంగల గుండెల్లో రైళ్లు.. పల్నాట రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్తు బృందం