LokSabha Polls: మూడో దశ ఎన్నికల బరిలో కీలక నేతలు

సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో దశ పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికలు రాజకీయాల్లో తలపండిన కొందరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కొందరు నేతలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డడంతో మూడో దశ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Updated : 06 May 2024 10:48 IST

సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడో దశ పోలింగ్‌కు సమయం సమీపిస్తోంది. ఈ ఎన్నికలు రాజకీయాల్లో తలపండిన కొందరు నేతలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కొందరు నేతలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డడంతో మూడో దశ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు కొందరు తమ ప్రాభవాన్ని చాటేందుకు మరికొందరు రికార్డు మెజార్టీతో గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తున్న నేతలు ఈ దశలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా దగ్గరి నుంచి ప్రతిపక్ష నేత దిగ్విజయ్ సింగ్ వరకూ పలువురు అగ్రనేతలు ఈ దశలో బరిలో ఉన్నారు.

Tags :

మరిన్ని